24 July 2018

ప్రత్యేక హోదా..ప్రజల బలమైన ఆకాంక్ష https://ift.tt/2JmvYpA

విశాఖ: ప్రత్యేక హోదా..ఏపీ ప్రజల బలమైన ఆకాంక్ష అని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. చంద్రబాబుకు అధికారం, పదవులు ముఖ్యమని, ప్రజాశ్రేయస్సు పట్టడం లేదని మండిపడ్డారు. విశాఖలో నిర్వహిస్తున్న బంద్‌లో సీనియర్‌ నాయకులు బొత్స సత్యనారాయణతో కలిసి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..చంద్రబాబు పొత్తు లేకుండా ఎన్నికలకు వెళ్లరని విమర్శించారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2JmvYpA
via IFTTT July 24, 2018 at 05:34PM

No comments:

Post a Comment