23 July 2018

వెల్‌లోకి దూసుకెళ్లిన వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు https://ift.tt/2JLUpYU

ఢిల్లీ: ప్రత్యేక హోదా సాధనకు వైయస్‌ఆర్‌సీపీ పోరాటం కొనసాగిస్తోంది. ఇవాళ రాజ్యసభలో విభజన హామీలు, ప్రత్యేక హోదాపై చర్చకు వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు పట్టుబట్టారు. వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిలు వెల్‌లోకి దూసుకెళ్లి నిరసన తెలిపారు. టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌ మాత్రం తన సీట్లోనే కూర్చున్నారు. ప్రత్యేక హోదాపై రాజ్యసభలో చర్చ జరపాలని ఉదయం

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2JLUpYU
via IFTTT July 23, 2018 at 06:41PM

No comments:

Post a Comment