19 July 2018

ప్రజల బతుకుల్ని ఛిద్రం చేస్తే..అదేం అభివృద్ధి? https://ift.tt/2JAndUq

18–07–2018, బుధవారం ఆదిత్య కళాశాల సెంటర్‌(కాకినాడ), తూర్పుగోదావరి జిల్లా  వివక్షపై అలుపెరుగని పోరాటం చేసిన నెల్సన్‌ మండేలా శత జయంతి రోజున ఆ మహనీయుడిని స్మరించుకున్నాను. వివక్ష అనే పదం గుర్తుకు రాగానే.. ఏడు పదులు దాటిన అవ్వాతాతలకు, వంద శాతం వైకల్యం ఉన్న దివ్యాంగులకు, ఏ ఆదరణా లేని వితంతు అక్కచెల్లెమ్మలకు, బతుకు భారంగా నెట్టుకొస్తున్న నిరుపేదలకు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2JAndUq
via IFTTT July 19, 2018 at 03:02PM

No comments:

Post a Comment