వైయస్ఆర్ జిల్లా: ప్రత్యేక హోదా అంశంలో కేంద్ర ప్రభుత్వ వైఖరీ, చంద్రబాబుపై ఒత్తిడి పెంచేందుకు ఈ నెల 24న తలపెట్టిన ఏపీ బంద్ను విజయవంతం చేయాలని వైయస్ఆర్సీపీ నాయకులు సురేష్బాబు, అంజాద్బాషా పిలుపునిచ్చారు. శనివారం వారు మీడియాతో మాట్లాడుతూ..లోక్సభలో అవిశ్వాస తీర్మానం సందర్భంగా వివిధ రాజకీయ పార్టీలు అనుసరించిన వైఖరీ దారుణంగా ఉందన్నారు. అవిశ్వాసం చర్చలో ప్రధాని
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2zW6XgG
via IFTTT July 21, 2018 at 06:57PM
No comments:
Post a Comment