23 July 2018

ఉండూరు నుంచి 219వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం https://ift.tt/2mEfNX4

  తూర్పుగోదావరి జిల్లా: వైయ‌స్ఆర్‌ సీపీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. జననేత సామర్లకోట మండలంలోని ఉండూరు నుంచి 219వ రోజు పాదయాత్ర ప్రారంభించారు. వైయ‌స్‌ జగన్‌ రాకతో పాదయాత్ర సాగుతున్న మార్గంలో సందడి మొదలైంది. అడుగడుగా ప్రజలు బ్రహ్మరధం పడుతున్నారు. దారి పొడవునా స్థానిక ప్రజలు వైయ‌స్‌

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2mEfNX4
via IFTTT July 23, 2018 at 02:46PM

No comments:

Post a Comment