1 September 2018

ఎవ‌రూ ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డ‌వ‌ద్దు https://ift.tt/2PUP4mk

   హైదరాబాద్‌: ప్రత్యేక హోదా కోసం విశాఖ జిల్లా నక్కపల్లిలో త్రినాథ్‌ ప్రాణత్యాగానికి పాల్పడటంపై వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షులు, ఏపీ  ప్రతిపక్ష నేత వైయ‌స్  జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. త్రినాథ్‌ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన లక్ష్యం కోసం పోరాడుదామని, ఆత్మహత్య లాంటి తీవ్ర చర్యలకు ఎవరూ పాల్పడవద్దని

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2PUP4mk
via IFTTT September 01, 2018 at 02:53PM

No comments:

Post a Comment