విజయవాడ: నరేంద్ర మోదీ-బాబు జోడి అధికారంలోకి వచ్చి, రాష్ట్రానికి ఏం ఒరగబెట్టారని వైయస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి టీజేఆర్ సుధాకర్ బాబు నిలదీశారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా.. నాలుగేళ్లు కేంద్రానికి ఊడిగం చేసింది ఎవరని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన తర్వాత సూపర్
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2O2xYVO
via IFTTT September 24, 2018 at 12:46AM
No comments:
Post a Comment