29 September 2018

వైయస్‌ జగన్‌ను కలిసిన జామి ముస్లింలు https://ift.tt/2MZ2kVQ

విజయనగరంః ప్రజా సంకల్పయాత్రలో జామి ముస్లింలు వైయస్‌ జగన్‌ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. 350 మందికి ప్రార్థన కోసం ఉపయోగపడే  మసీదు నిర్మాణం కోసం ఎన్నిసార్లు విన్నవించుకున్న ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే లలితా హామీ ఇచ్చి విస్మరించారన్నారు.వైయస్‌ జగన్‌ తమ సమస్యలపై సానుకూలంగా స్పందించారని జామి ముస్లింలు తెలిపారు. 

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2MZ2kVQ
via IFTTT September 29, 2018 at 05:16PM

No comments:

Post a Comment