26 September 2018

రంగరాయపురం నుంచి 271వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం https://ift.tt/2OQYuOQ

 విజయనగరం: రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలనకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలుస్తూ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయనగరంలో అనంతవాహినిలా సాగిపోతోంది. బుధవారం ఉదయం జననేత 271వ రోజు పాదయాత్రను లక్కవరపు కోట మండలం రంగరాయపురం నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి సంతపేట, లక్కవరపు కోట, ఖాశాపేట, కుర్మవరం క్రాస్‌,

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2OQYuOQ
via IFTTT September 26, 2018 at 03:11PM

No comments:

Post a Comment