30 September 2018

బాబు వెళ్లింది సదస్సు కాదు....రుణం కోసం https://ift.tt/2P0y7Gy

చంద్రబాబు వెళ్ళింది. ఐక్య రాజ్యసమితి సదస్సుకు కాదు.. వ్యవసాయంపై చంద్రబాబు ప్రకటనలు వాస్తవదూరం ఏపీలో 70 శాతం రైతులు అప్పుల్లో ఉన్నారు.. పిఎసి ఛైర్మన్  బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి హైదరాబాద్ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకూంటూ ఐక్యరాజ్య సమితి సమావేశమంటూ ముఖ్యమంత్రి వెళ్లింది అప్పుల కోసం తప్ప మరో ప్రయోజనమేమీ లేదని పిఎసి చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. ప్రకృతి సేద్యానికి బడ్జెట్ లో నామమాత్రపు కేటాయింపులు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2P0y7Gy
via IFTTT September 30, 2018 at 06:45PM

No comments:

Post a Comment