29 September 2018

కిర్ల నుంచి 273వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం https://ift.tt/2OihJE8

విజ‌య‌న‌గ‌రం: ప్రజల సమస్యలు తెలుసుకోవటానికి  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర విజయనగరం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. జననేత 273వ రోజు పాదయాత్రను శ‌నివారం ఉదయం ఎస్‌.కోట నియోజకవర్గంలోని  కిర్ల నుంచి ప్రారంభించారు. అక్క‌డి నుంచి జామి మండలం జిడ్డేటి వలస క్రాస్‌ రోడ్డు, గోడికొమ్ము, అలమంద క్రాస్‌ రోడ్డు,

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2OihJE8
via IFTTT September 29, 2018 at 02:28PM

No comments:

Post a Comment