25 September 2018

బాబు వచ్చారు..ఆయన కుమారుడికే జాబొచ్చింది.. https://ift.tt/2ug1YSP

విజయనగరంః దివంగత నేత వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి హయాంలో తమకు మేలు జరిగిందని విజయనగరం వాసులు అన్నారు. బాబు వస్తే జాబు వస్తుందన్నారని ఆయన కుమారుడికి మాత్రమే జాబు వచ్చిందన్నారు. వైయస్‌ఆర్‌ పాలనలో సుమారు 50 వేల డిఎస్సీ పోస్టులను భర్తీ చేశారని, నేడు కనీసం 20 వేల పోస్టులు భర్తీ చేయలేకపోతున్నారని విమర్శించారు. గతంలో

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2ug1YSP
via IFTTT September 25, 2018 at 11:13PM

No comments:

Post a Comment