రాష్ట్రవ్యాప్తంగా హోరెత్తిన సంఘీభావ పాదయాత్రలువైయస్ఆర్సీపీ నేతలకు మద్దతు వెల్లువనవరత్నాలను వివరించి.. ప్రభుత్వ అసమర్థతను ఎండగట్టిన నేతలుఅమరావతి: జననేత వైయస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న పాదయాత్ర మూడు వేల కిలోమీటర్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిర్వహించిన సంఘీభావ పాదయాత్రలు శుక్రవారం హోరెత్తాయి. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ నేతలు నిర్వహించిన బహిరంగ సభలకు
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Ooc3s2
via IFTTT September 28, 2018 at 07:13PM
No comments:
Post a Comment