27 September 2018

టీడీపీ పాలనలో అభివృద్ధి శూన్యం.. https://ift.tt/2IlCaL4

విజయనగరంః చంద్రబాబు పాలనపై మహిళలు ధ్వజమెత్తారు.  వైయస్‌ జగన్‌ను కలిసి తమ సమస్యలను మొరపెట్టుకున్నారు. కోట నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడిందని మహిళలు అన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే లలిత కుటుంబం సుదీర్ఘకాలం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నా అభివృద్ధి జరగలేదన్నారు. గ్రామాల్లో తాగునీరు ఒక రోజు వస్తే మూడురోజులు రాని పరిస్థితి అని  ఆవేదనవ్యక్తం చేశారు. తమకు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2IlCaL4
via IFTTT September 27, 2018 at 06:06PM

No comments:

Post a Comment