కాలం రాసే శిలాక్షరాల్లో మరో అరుదైన ఘట్టం. మరో అద్భుత సంఘటన. ఎపి ప్రతిపక్షనేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర3000 కిలోమీటర్లును చేరుకుంది. జన ప్రభంజనమై సాగుతున్న యాత్రలో ఇది మరో మైలురాయి. ప్రపంచంలో ఏ నాయకుడూ చేయని యాత్ర. ఏ దేశంలోనూ ప్రజలు చూడని మహోజ్వల యాత్ర. ప్రజామోదంతో ముందుకు సాగుతున్న మహోన్నతమై యాత్ర.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2I9LTE2
via IFTTT September 24, 2018 at 01:04AM
No comments:
Post a Comment