25 September 2018

తుమ్మికాపాలెం నుంచి 270వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం https://ift.tt/2O5kFnu

 విజయనగరం : వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర  విశాఖపట్నం జిల్లాలో విజయవంతంగా ముగిసి విజయనగరానికి చేరింది. మంగళవారం జననేత పాదయాత్రను ఎస్‌. కోట నియోజకవర్గంలోని కొత్తవలస మండలం తుమ్మికాపాలెం నుంచి ప్రారంభించారు. అక్కడ నుంచి అడ్డుపాలెం, నిమ్మపాలెం, అప్పన్నపాలెం, గాంధీనగర్‌, గంగుపుడి జంక్షన్‌ మీదుగా మళ్లివీడుకు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2O5kFnu
via IFTTT September 25, 2018 at 02:39PM

No comments:

Post a Comment