24 September 2018

నేడు విజయనగరంలోకి ప్రజాసంకల్పయాత్ర https://ift.tt/2Drj3jF

- దేశపాత్రునిపాలెం వద్ద 3వేల కిలోమీటర్ల పైలాన్‌ ఆవిష్కరణ- కొత్తవలస వద్ద మధ్యాహ్నం 3 గంటలకు బహిరంగ సభ విశాఖపట్నం: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర సోమవారం విజయనగరం జిల్లాలో ప్రవేశించనుంది. గ‌తేడాది న‌వంబ‌ర్ 6 వైయ‌స్ఆర్ జిల్లా ఇడుపుల‌పాయ నుంచి మొదలైన జననేత పాదయాత్ర విజయనగరం జిల్లా ఎస్‌.కోట నియోజకవర్గం

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Drj3jF
via IFTTT September 24, 2018 at 02:46PM

No comments:

Post a Comment