24 September 2018

దోచుకో..దాచుకో.. ఇదే టీడీపీ సంక్షేమం... https://ift.tt/2QTW1Vi

విజయనగరంః రాష్ట్ర ప్రజలు వైయస్‌ జగన్‌లో దివంగత మహానేత వైయస్‌ఆర్‌ను చూసుకుంటున్నారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ కోగట్ల వీరభద్రస్వామి అన్నారు. జగన్‌ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. విజయనగరంలో ప్రజా సంకల్పయాత్ర 3 వేల కిలోమీటర్లు దాటడం జిల్లా ప్రజల అదృష్టమన్నారు. అభివృద్ధిలో వెనుకబడిన జిల్లా విజయనగరమని, జగన్‌తోనే జిల్లాలో అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. రాష్ట్రంలో ప్రజాపాలన సాగడంలేదని  వైయస్‌ఆర్‌

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2QTW1Vi
via IFTTT September 24, 2018 at 11:51PM

No comments:

Post a Comment