24 September 2018

నా పట్ల ప్రజల నమ్మకం మరింత స్ఫూర్తిదాయకం.. https://ift.tt/2QUs9Ir

విజయనగరంః పాదయాత్ర 3వేల కి.మీ మైలురాయి దాటడం సంతోషకరమని వైయస్‌ జగన్‌ ట్వీటర్‌లో పేర్కొన్నారు. ప్రజలతో కలిసి చేసిన ఈ పాదయాత్ర ద్వారా అత్యున్నతమైన అనుభవాలు సంపాదించుకున్నానని తెలిపారు. ప్రజల చూపించిన ప్రేమ, నా పట్ల ఉంచిన నమ్మకం మరింత ముందుకు వెళ్లడానికి నాకు స్ఫూర్తిదాయకమన్నారు.ప్రజాసంకల్పయాత్రలో మూడు వేల కిలోమీటర్ల మైలురాయిని అధిగమించడం పట్ల  వైఎస్‌

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2QUs9Ir
via IFTTT September 24, 2018 at 11:57PM

No comments:

Post a Comment