విజయనగరంః సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని ఎన్ని ఆందోళనలు చేసిన టీడీపీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఉపాధ్యాయ సంఘం నేతలు వైయస్ జగన్ దృష్టికి తీసుకెళ్ళారు. కోరుకొండలో వైయస్ జగన్ను ఉద్యోగ,ఉపా«ధ్యాయ సంఘాలు కలిశాయి. సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తామని వైయస్ జగన్ హామీ ఇవ్వడం పట్ల మరోసారి ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు.అసెంబ్లీల్లో తీర్మాణాలు, కమిటీలకు ఉద్యోగులు
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2NbShva
via IFTTT September 30, 2018 at 08:59PM
No comments:
Post a Comment