26 September 2018

పులివెందులకు కృష్ణా నీళ్లు తీసుకొచ్చిన ఘనత వైయస్‌ఆర్‌దే... https://ift.tt/2Dw9q3b

వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి రాగానే పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తిచేస్తాం.. వైయస్‌ఆర్‌సీపీ మాజీ ఎంపి అవినాష్‌ రెడ్డివైయస్‌ఆర్‌ జిల్లాః టీడీపీ పాలనలో ప్రజలకు ఎటువంటి మేలు జరగదలేదని వైయస్‌ఆర్‌సీపీ మాజీ ఎంపి అవినాష్‌ రెడ్డి విమర్శించారు. పులివెందులలో పాదయాత్ర నిర్వహించి బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. సాగునీటి ప్రాజెక్టులు అంతా తామే చేశామని  టీడీపీ  చెప్పుకుంటుందని,  వాస్తవాలు ప్రజలు గ్రహించాలని

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Dw9q3b
via IFTTT September 27, 2018 at 12:05AM

No comments:

Post a Comment