హైదరాబాద్: ఆసియాకప్ టైటిల్ను ఏడోసారి గెలుపొందిన టీమిండియాకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్రెడ్డి ట్వీటర్ వేదికగా అభినందనలు తెలిపారు. ‘ ఆసియాకప్ ఫైనల్లో బంగ్లాదేశ్పై అద్భుత విజయం సాధించిన భారత జట్టుకు అభినందనలు. ఈ విజయంతో మేం గర్వపడేలా చేశారు’ అని ట్వీట్ చేశారు. ఇక శుక్రవారం బంగ్లాదేశ్తో జరిగిన ఉత్కంఠ పోరులో
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2DHJm5l
via IFTTT September 29, 2018 at 10:27PM
No comments:
Post a Comment