25 September 2018

నవరత్నాలు అన్నివర్గాలను ఆకట్టుకుంటున్నాయి https://ift.tt/2QTqOBI

విజయవాడ: ల్యాండ్, సాండ్, మైన్, వైన్‌ మాఫియాలకు తెరతీసిన చంద్రబాబు పాలనను అంతమొందించేందుకు ప్రజలంతా కంకణం కట్టుకున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ అధ్యక్షుడు వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర మూడు వేల కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయవాడ పశ్చిమ

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2QTqOBI
via IFTTT September 25, 2018 at 06:48PM

No comments:

Post a Comment