25 September 2018

పాదయాత్ర కాదు..చంద్రబాబుపై దండయాత్ర... https://ift.tt/2xACVLU

విజయనగరంః జననేత వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజా సంకల్పయాత్ర ఒక చ్రరిత అని వైయస్‌ఆర్‌సీపీ నేత భూమన కరుణాకర్‌ రెడ్డి అన్నారు. ఇడుపుల పాయలో ప్రారంభించిన ప్రజా సంకల్పయాత్ర చ్రరితను తిరగరాస్తుందని పేర్కొన్నారు. ప్రజల కన్నీళ్లను తుడుస్తూ, భరోసానిస్తూ పాదయాత్ర సాగుతోందన్నారు. జిల్లాలు..నియోజకవర్గాలు దాటుతున్న కొద్ది విశేష ప్రజాదరణ వస్తుందని తెలిపారు. ఇది పాదయాత్రలా కాకుండా

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2xACVLU
via IFTTT September 25, 2018 at 04:23PM

No comments:

Post a Comment