30 September 2018

జననేత రాకతో కిక్కిరిసిన కోరుకొండ https://ift.tt/2N96JEx

విజయనగరం నియోజకవర్గంలోకి ప్రజా సంకల్పయాత్రవిజయనగరం: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర విజయనగరం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. అశేష ప్రజల ఆశీస్సులతో వైయస్‌ జగన్‌ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ముందుకుసాగుతున్నారు. 274వ రోజు ప్రజా సంకల్పయాత్ర కోరుకొండ వద్ద విజయనగరం నియోజకవర్గంలో వైయస్‌ జగన్‌ అడుగుపెట్టారు. ఈ మేరకు ప్రజలు,

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2N96JEx
via IFTTT September 30, 2018 at 08:42PM

No comments:

Post a Comment