విజయనగరం: స్థానిక టీడీపీ ఎమ్మెల్యే జిందాల్ యాజమాన్యంతో కుమ్మక్కై తమ కడుపు కొడుతున్నారని జిందాల్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 270వ రోజు విజయనగరం జిల్లా ఎస్.కోట నియోజకవర్గంలో కొనసాగుతోంది. మంగళవారం వైయస్ జగన్ను జిందాల్ కార్మికులు కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. తమకు
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2zsRcvB
via IFTTT September 25, 2018 at 06:11PM
No comments:
Post a Comment