24 September 2018

భాగస్వామ్య సదస్సుల ప్రయోజనం ఏదీ? https://ift.tt/2OJIONm

 23–09–2018, ఆదివారం సరిపల్లి కాలనీ, విశాఖపట్నం జిల్లా నేటితో విశాఖ జిల్లాలో పాదయాత్ర ముగిసింది. ఈ జిల్లావాసుల ప్రేమాభిమానాలను మూటగట్టుకుని విజయనగరంలో అడుగులేయబోతున్నాను. నర్సీపట్నం మొదలుకుని భీమిలి దాకా.. 12 నియోజకవర్గాల్లో ప్రజలు చూపిన ఆదరణ మరువలేనిది. కంచరపాలెం సభ కలకాలం గుర్తుండిపోతుంది. ఈ జిల్లా అంతటా అల్లుకుపోయిన భూకుంభకోణాలు, అవినీతి, అక్రమాలు.. కడలి కల్లోలాలను తలపించాయి. ప్రజల కన్నీటి

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2OJIONm
via IFTTT September 24, 2018 at 02:30PM

No comments:

Post a Comment