జగనన్నకు మొరపెట్టుకున్న విద్యార్థులువిజయనగరంః ప్రజా సంకల్పయాత్రలో వైయస్ జగన్ను కలిసి విద్యార్థులు తమ సమస్యలను చెప్పుకున్నారు. ఎమ్మెల్యేలు, నేతల కాలేజ్లీలోనే క్యాంపస్ ఇంటర్వ్యూలు జరుగుతున్నాయని వాపోయారు. ప్రతిభావంతులకు అన్యాయం జరుగుతుందని జననేతకు ఫిర్యాదు చేశారు. సిలబస్ విధానంలో మార్పురావాలని కోరారు.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2L44j9Q
via IFTTT September 27, 2018 at 12:07AM
No comments:
Post a Comment