నెల్లూరు: జిల్లాలోని కావలి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి ఆధ్వర్యంలో రావాలి జగన్..కావాలి జగన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కృష్ణ, నారాయణ, శివకుమార్రెడ్డి తదితరులు పాల్గొని నవరత్నాలపై ప్రజలకు వివరించారు.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2OmWH7f
via IFTTT September 29, 2018 at 08:43PM
No comments:
Post a Comment