విజయనగరంః చంద్రబాబుది ప్రజలను మోసం చేసే అధర్మ పోరాటంగా వైయస్ఆర్సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అభివర్ణించారు. కాలయాపనే కోసమే చంద్రబాబు డ్రామాలాడుతున్నారని విమర్శించారు. నాలుగేళ్లు కేంద్రంలో భాగస్వామిగా ఉన్నప్పుడు ఏంచేశారని ప్రశ్నించారు. హోదాను తాకట్టు పెట్టి ప్యాకేజీని స్వాగతించలేదా.. సమాధానం చెప్పాలన్నారు. మోదీకి, వెంకయ్యకు సన్మానాలు చేసింది చంద్రబాబు కాదా ప్రశ్నించారు.. ఇన్నాళ్లూ మోసం
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2xOlDLt
via IFTTT September 30, 2018 at 06:59PM
No comments:
Post a Comment