30 September 2018

కొండంత ధైర్యం నింపారు.. https://ift.tt/2IqGdpj

విజయనగరంః అధికారంలోకి రాగానే న్యాయం చేస్తామని వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారని  అగ్రిగోల్డ్‌ బాధితులు తెలిపారు. విజయనగరం జిల్లా కోరుకొండలో ప్రజా సంకల్పయాత్రలో వైయస్‌ జగన్‌ను అగ్రిగోల్డ్‌ బాధితులు కలిసి తమ పోరాటానికి బాసటగా నివాలని వైయస్‌ జగన్‌కు విజ్ఞప్తి చేశారు.మూడున్నర సంవత్సరాలుగా  ఈ చేతగాని ప్రభుత్వం ప్రకటనలకే పరిమితమవుతుందని విమర్శించారు. టీడీపీ నాయకులు రాబంధుల్లా

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2IqGdpj
via IFTTT September 30, 2018 at 09:58PM

No comments:

Post a Comment