24 September 2018

విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన ప్రజా సంకల్పయాత్ర https://ift.tt/2Q2quQ2

వైయస్‌ జగన్‌కు ఘన స్వాగతం పలికిన నేతలు, ప్రజలుపార్టీ జెండా ఆవిష్కరించిన జననేత.. విజయనగరంః వైయస్‌ జగన్‌ ప్రజా సంకల్పయాత్ర విజయనగరం జిల్లాలోకి ప్రవేశించింది. వైయస్‌జగన్‌కు పార్టీనేతలు బొత్స,భూమన, కోలగట్ల, పి.రాజన్నదొర, పుష్పశ్రీవాణి, మాజ్జి శ్రీనివాసరావు, పెన్మత్స సాంబశివరాజు తదితరులు ఘన స్వాగతం పలికారు వైయస్‌ జగన్‌పై విజయనగరం వాసులు పూలవర్షం కురిపించారు. చింతలపాలెం

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Q2quQ2
via IFTTT September 24, 2018 at 04:15PM

No comments:

Post a Comment