25 September 2018

దివ్యాంగులకు ఉద్యోగవకాశాలు కల్పించాలి https://ift.tt/2u5VXXZ

విజయనగరంః దశాబ్దాకాలం నుంచి వికలాంగులకు సేవలందిస్తున్న  కొత్తవలస మండలం మంగళపాలెంకు చెందిన  గురుదేవ ట్రస్ట్‌  ప్రతినిధులు వైయస్‌ జగన్‌ను కలిసి దివ్యాంగుల సమస్యలను వైయస్‌ జగన్‌ దృష్టికి తీసుకొచ్చారు. దివ్యాంగులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. దివ్యాంగులతో కూడా జగన్‌ స్వయంగా మాట్లాడి  సానుకూలంగా స్పందించారని ట్రస్ట్‌ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2u5VXXZ
via IFTTT September 25, 2018 at 06:10PM

No comments:

Post a Comment