26 September 2018

కుమ్మరి కులస్తుల పట్ల టీడీపీ ప్రభుత్వం చిన్నచూపు.. https://ift.tt/2KZjgts

కుండల తయారీ విధానాన్ని పరిశీలించిన ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌విజయనగరంః ప్రభుత్వం నుంచి ప్రోత్సహం అందడంలేదని కుమ్మరి కులస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.రంగరాయపురంలో వైయస్‌ జగన్‌కు తమ  సమస్యలు చెప్పుకున్నారు.వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి దగ్గరుండి కుండల తయారీ విధానాన్ని పరిశీలించి వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా కుమ్మరి కులస్తులు కుండల తయారీకి మట్టి కూడా లభించడంలేదని

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2KZjgts
via IFTTT September 26, 2018 at 06:14PM

No comments:

Post a Comment