30 September 2018

నష్టాల ఊబిలో చక్కెర కార్మాగారాలు https://ift.tt/2IrtKSe

ప్రభుత్వ విధానాలతో కష్టాల్లో రైతులు, కార్మికులువిజయనగరంః టీడీపీ ప్రభుత్వం విధానాలు రైతులు,కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తుందని వైయస్‌ఆర్‌సీపీ గజపతినగరం సమన్వయకర్త బొత్స అప్పలనర్సయ్య మండిపడ్డారు. టీడీపీ పాలనలో చక్కెర కార్మాగారాలు మూతపడుతున్నాయన్నారు. మూతపడిన భీంసింగ్‌ చక్కెర ఫ్యాక్టరీని తెరిపిస్తానని గతంలో దివంగత మహానేత వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి పాదయాత్రలో హామీ ఇచ్చారని, మాట ఇచ్చిన ప్రకారమే అధికారంలోకి

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2IrtKSe
via IFTTT September 30, 2018 at 04:33PM

No comments:

Post a Comment