అనంతలో రెండు వేల బైక్లతో సంఘీభావ ర్యాలీఅనంతపురం: తెలుగుదేశం ప్రభుత్వ నిర్వాకం వల్లే వేలాది మంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి ధ్వజమెత్తారు. వ్యవసాయంపై చంద్రబాబు ప్రసంగాలు చేయడం హాస్యాస్పదమన్నారు. ప్రజా సంకల్పయాత్ర మూడు వేల కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అనంతలో రెండు
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2NHNd73
via IFTTT September 27, 2018 at 06:11PM
No comments:
Post a Comment