29 September 2018

ప్రతిపక్ష నేతను కలిసిన మామిడి తాండ్ర తయారీదారులు https://ift.tt/2NPULET

విజయనగరంః ఆలమందలో వైయస్‌ జగన్‌ను మామిడి తాండ్ర తయారీదారులు కలిశారు తమ బాధలు చెప్పుకున్నారు. దివంగత మహానేత  వైయస్‌ఆర్‌ హయాంలో పంచదారను సబ్సిడీ ధరలకు ఇచ్చారని, టీడీపీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మద్దతు ధరలేక ఇబ్బందిపడుతున్నామన్నారు. కోల్ట్‌ స్టోరేజీ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. వైయస్‌ జగన్‌ మామిడి తాండ్ర  తయారీదారుల సమస్యలను

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2NPULET
via IFTTT September 29, 2018 at 06:09PM

No comments:

Post a Comment