25 September 2018

విజయనగరం జిల్లాని కరవు జిల్లాగా ప్రకటించాలి https://ift.tt/2zsim5X

విజయనగరంః విజయనగరం జిల్లాలో కరవు పరిస్థితులు నెలకొన్నాయని  వ్యవసాయ కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. నిమ్మపాలెం వద్ద వైయస్‌ జగన్‌ను కలిసి సమస్యలు చెప్పుకున్నారు.  నిరుపేదలు ఆకలితో అలమటిస్తున్నారని,. విజయనగరం జిల్లాని కరువు జిల్లాగా ప్రకటించి తమను ఆదుకోవాలన్నారు. ఎస్సీ,ఎస్టీ,బీసీ వర్గాల సమస్యలు పరిష్కరించాలని కోరారు. వైయస్‌ జగన్‌ భరోసా ఇచ్చారని తెలిపారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2zsim5X
via IFTTT September 25, 2018 at 05:58PM

No comments:

Post a Comment