24 September 2018

3000 కిలోమీటర్ల మైలురాయి. https://ift.tt/2xKfjUj

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అలనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి 1470 కిలోమీటర్ల పాదయాత్ర చేసారు. అది ప్రజాప్రస్థానం. ఆ అవిశ్రాంత కాలినడకలో ఆయన సామాన్యులకు చేరువయ్యారు. వారి గుండెల్లోని బాధలను అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యలను లోతుగా అధ్యయనం చేసారు. అన్నిటికంటే ఎక్కువగా నాటి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేసారు. ప్రభుత్వ విధానాలకు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2xKfjUj
via IFTTT September 24, 2018 at 11:53PM

No comments:

Post a Comment