24 September 2018

నడుస్తున్నాడు...కొత్తచరిత్ర రాస్తున్నాడు https://ift.tt/2I9lQwI

విజయనగరం జిల్లా దేవపాత్రుని పాలెం ఒక చారిత్రకసంఘటనకు మైలురాయి అయింది. పదకొండునెలలుగా అప్రతిహతంగా సాగుతున్న పాదయాత్ర..3వేల కిలోమీటర్లు చేరుకున్న సందర్భం అక్కడే ఆవిష్కారమైంది. గుర్తుగా... విజయస్థూపంలా పైలాన్‌ సగర్వంగా నిలిచింది. వైయస్సార్‌ కడపజిల్లాలోని ఇడుపులపాయలో మొదలైన పాదయాత్ర....విజయనగరం చెంత మూడువేల కిలోమీటర్లకు చేరుకోవడంలో అక్కడ పండగ సంబరమే నెలకొంది. యుద్దతంత్రాలకే కాదు, కళలకు కాణాచిగా, చదువుల

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2I9lQwI
via IFTTT September 25, 2018 at 12:23AM

No comments:

Post a Comment