విజయనగరం: వైయస్ఆర్సీపీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర కొద్ది సేపటి క్రితం కొత్త వలస చేరుకుంది. ఈ సందర్భంగా జననేతకు స్థానికులు, పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అంతకుముందు పాదయాత్ర 3 వేల కిలోమీటర్ల మైలు రాయిని దాటిని సందర్భంగా దేశపాత్రునిపాలెం వద్ద వైయస్ జగన్ పైలాన్ ఆవిష్కరించారు. కొత్త వలస వద్ద
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2IfvRIZ
via IFTTT September 24, 2018 at 10:11PM
No comments:
Post a Comment