24 September 2018

పేదలను దోచుకుంటున్నారు https://ift.tt/2pwrekZ

కడుబండి శ్రీనివాసరావువిజయనగరం: చంద్రబాబు పాలనలో పేదలను దోచుకుంటున్నారని, స్థానిక ఎమ్మెల్యే అవినీతికి చిరునామాగా మారారని వైయస్‌ఆర్‌సీపీ నియోజకవర్గ కన్వీనర్‌ కడుబండి శ్రీనివాసరావు విమర్శించారు.  ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా సోమవారం కొత్త వలస పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 9 నియోజకవర్గాల్లో వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలన్నారు. మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2pwrekZ
via IFTTT September 24, 2018 at 10:22PM

No comments:

Post a Comment