25 September 2018

దేవుని దయ, ఆత్మీయ జనాభిమానమే.. నా సంకల్పానికి బలాన్నిస్తున్నాయి.. https://ift.tt/2Q0sWWY

 24–09–2018, సోమవారం తుమ్మికాపాలెం, విజయనగరం జిల్లాపాదయాత్ర ఓ చారిత్రక ఘట్టానికి చేరుకుంది. దేశపాత్రునిపాలెంలో 3,000 కిలోమీటర్ల మైలురాయిని దాటింది. దేవుని దయ, ఆత్మీయ జనాభిమానమే.. నా సంకల్పానికి బలాన్నిస్తున్నాయి. 11 జిల్లాల్లో పూర్తయిన యాత్ర ఎన్నో గొప్ప అనుభూతులను, అనుభవాలను ఇచ్చింది. నేను చేస్తున్నదల్లా.. ప్రజాభీష్టాన్ని ప్రతిబింబిస్తూ ప్రజా సంకల్పాన్ని ముందుకు తీసుకెళుతుండటమే. ఈ సుదీర్ఘ యాత్రలో

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Q0sWWY
via IFTTT September 25, 2018 at 02:32PM

No comments:

Post a Comment