29 September 2018

భూములిచ్చి నష్టపోయాం https://ift.tt/2zF47L1

జననేతను కలిసిన జిందాల్‌ ఫ్యాక్టరీ నిర్వాసితులువిజయనగరంః జిందాల్‌ ఫ్యాక్టరీ నిర్వాసితులు వైయస్‌ జగన్‌ను కలిసి తమ బాధలు మొరపెట్టుకున్నారు. భూమిలిచ్చి నష్టపోయామని  ఆవేదన వ్యక్తం చేశారు.  ఫ్యాక్టరీ గురించి పట్టించుకోవడంలేదని వాపోయారు. ఉపాధిలేక అల్లాడిపోతున్నామని మొరపెట్టుకున్నారు. భూములిచ్చే ముందు పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని ఎంతో ఆశపడ్డామని 11 సంవత్సరాలు గడుస్తున్నా పట్టించుకోలేదన్నారు. జగనన్న వస్తాడు. మా

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2zF47L1
via IFTTT September 29, 2018 at 05:36PM

No comments:

Post a Comment