చంద్రబాబుకు తగిన గుణపాఠం చెప్పాలిసంఘీభావ పాదయాత్ర ముగింపులో వైయస్ఆర్ సీపీ నేత మల్ల విజయప్రసాద్విశాఖపట్నం: ఆంధ్రరాష్ట్రంలో దుర్మార్గపు పాలన నడుస్తోందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ నగర అధ్యక్షుడు మల్ల విజయప్రసాద్ మండిపడ్డారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర 3 వేల కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా విశాఖ
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2xXkpNl
via IFTTT September 29, 2018 at 06:08PM
No comments:
Post a Comment