25 September 2018

ముందస్తు సమాచారం లేకుండా షాపులు తొలగించారన్నా.. https://ift.tt/2IRXHt9

విజయనగరంః కొత్తవలస రైల్వేస్థలంలో మా తాతల కాలం నుంచి షాపులు పెట్టుకుని జీవిస్తున్నామని రైల్వే అధికారులు ముందస్తు సమాచారం లేకుండా తొలగించారంటూ వైయస్‌ జగన్‌కు బాధితులు మొరపెట్టుకున్నారు. ప్రత్యామ్నాయం చూపించాలని కోరిన పట్టించుకోలేదన్నారు. గత 80 సంవత్సరాలుగా ఇక్కడ ఉంటున్నామన్నారు. 

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2IRXHt9
via IFTTT September 25, 2018 at 05:06PM

No comments:

Post a Comment