25 September 2018

రాష్ట్రంలో ఏ ఒక్కరికీ రక్షణ లేదు https://ift.tt/2DuSutV

తిరుపతి: చంద్రబాబు పాలనపై వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. రాష్ట్రంలో ఏ ఒక్కరికి రక్షణ లేకుండా పోయిందని ఆమె ధ్వజమెత్తారు. కేబినెట్‌ హోదాలో ఉన్న ఎమ్మెల్యేనే చంపారని, అమెరికా వెళ్లిన చంద్రబాబు వ్యవసాయం మీద మాట్లాడటం దారుణమన్నారు. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబుకు వ్యవసాయం గురించి మాట్లాడే అర్హత లేదని విమర్శించారు. వైయస్‌ జగన్‌ సీఎం

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2DuSutV
via IFTTT September 25, 2018 at 08:27PM

No comments:

Post a Comment