మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికర్నూలు: రాజకీయంగా ఎదుగుదల చూసి ఓర్వలేకనే దాడి చేస్తున్నారని వైయస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అన్నారు. టీడీపీ నేతల అవినీతి, అక్రమాలను ప్రశ్నించిన వారిపై ఇనుప రాడ్లు, కర్రలతో విరుచుకు పడ్డారు. వారి దాడిలో వైయస్ఆర్సీపీ వర్గీయులు నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. బనగానపల్లి నియోజకవర్గంలోని వెంకటాపురం గ్రామంలో వైయస్ఆర్సీపీ నాయకులపై
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Ilgn5Y
via IFTTT September 28, 2018 at 07:04PM
No comments:
Post a Comment