27 September 2018

బియ్యం తప్ప ఏమీ ఇవ్వడం లేదన్నా- మహిళ ఆవేదన https://ift.tt/2QbtDNs

విజయనగరంః రేషన్‌షాపుల్లో బియ్యం తప్ప ఏమీ ఇవ్వడంలేదని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్‌ జగన్‌కు తమ బాధలను మహిళలు మొరపెట్టుకున్నారు..బెల్డ్‌షాపులు మాత్రం పెరిగిపోయాయని మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం రుణమాఫీ పేరుతో మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. వడ్డీలేని రుణాలంటూ, పసుపు–కుంకుమ అంటూ మోసం చేస్తున్నారని వైయస్‌ జగన్‌కు ఫిర్యాదు చేశారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2QbtDNs
via IFTTT September 27, 2018 at 04:29PM

No comments:

Post a Comment