29 September 2018

జగనన్న రావాలి..ప్రజల కష్టాలు తీరాలి.. https://ift.tt/2zEpwUv

చంద్రబాబు పాలనపై తీవ్ర ప్రజావ్యతిరేకతమాజీ ఎమ్మెల్యే అప్పల నరసయ్య,విజయనగరంః టీడీపీ ప్రభుత్వం ఒక్క హామీని కూడా అమలు చేయలేదని వైయస్‌ఆర్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే అప్పలనరసయ్య ఆగ్రహం వ్యక్త చేశారు. టీడీపీ ప్రభుత్వం తీరుపై  ప్రజలు  తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారన్నారు. వైయస్‌ జగన్‌ వస్తేనే మంచి జరుగుతుందని ప్రజలంతా నమ్ముతున్నారన్నారు. విజయనగరం జిల్లాలో అనేక సమస్యలు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2zEpwUv
via IFTTT September 29, 2018 at 07:26PM

No comments:

Post a Comment